షార్జాలో పాన్ అమ్మిన వ్యక్తి అరెస్ట్
- April 01, 2016
అల్ దాహిద్ మున్సిపాలిటీ 1,000 కిలోల పాన్ (నార్కోటిక్ సబ్స్టాన్స్)ని సీజ్ చేసింది. ఈ సందర్భంగా ఆసియాకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసింది. యూఏఈలో పాన్ నిషిద్ధం. మునిసిపాలిటీ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్లో ఓ ఇంటిపై దాడి చేసి, పెద్దమొత్తంలో పాన్ని సీజ్ చేయడం జరిగింది. 2091 బ్యాగ్స్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 55 కిలోల పాన్ని సీజ్ చేయడం జరిగింది. 990 కిలోల రా పాన్, తయారీలో ఉండగా దాన్ని కూడా సీజ్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మునిసిపాలిటీ ఆపరేషన్స్ హెడ్ సలీమ్ సయీద్ అల్ తునైజి మాట్లాడుతూ, సహజమైన కొన్ని పదార్థాలను, కొన్ని రసాయనాలతో కలిపి పాన్గా తయారు చేస్తారు. సమాజానికి ఇది ఎంతో చెడు చేస్తుందని అన్నారాయన.
తాజా వార్తలు
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన









