సహెల్కి ఇ-పేమెంట్ సర్వీసుని జత చేసిన ఎంవోసీ
- March 16, 2022
కువైట్: యూనిఫైడ్ గవర్నమెంట్ అప్లికేషన్ - ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ‘సహెల్’ అధికార ప్రతినిథి యూసెఫ్ ఖాజిమ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కొత్తగా ఎలక్టరానిక్ పేమెంట్ సేవని సహెల్ యాప్ ద్వారా ప్రారంభించినట్లు తెలుస్తోంది. టెలిఫోన్ సేవలకు సంబంధించి బిల్లలు, బకాయిలు చెల్లించడానికి ఈ యాప్ వినియోగించవచ్చు. బకాయిల వివరాలు కూడా ఈ యాప్ ద్వారా తెలుస్తాయి. గత సెప్టెంబరులో ఈ యాప్ సేవలు ప్రారంభమయ్యాయి. పలు రకాల లావాదేవీలు ఎలక్ట్రానిక్ విధానంలో అత్యంత సమర్థవంతంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









