సహెల్కి ఇ-పేమెంట్ సర్వీసుని జత చేసిన ఎంవోసీ
- March 16, 2022
కువైట్: యూనిఫైడ్ గవర్నమెంట్ అప్లికేషన్ - ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ‘సహెల్’ అధికార ప్రతినిథి యూసెఫ్ ఖాజిమ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కొత్తగా ఎలక్టరానిక్ పేమెంట్ సేవని సహెల్ యాప్ ద్వారా ప్రారంభించినట్లు తెలుస్తోంది. టెలిఫోన్ సేవలకు సంబంధించి బిల్లలు, బకాయిలు చెల్లించడానికి ఈ యాప్ వినియోగించవచ్చు. బకాయిల వివరాలు కూడా ఈ యాప్ ద్వారా తెలుస్తాయి. గత సెప్టెంబరులో ఈ యాప్ సేవలు ప్రారంభమయ్యాయి. పలు రకాల లావాదేవీలు ఎలక్ట్రానిక్ విధానంలో అత్యంత సమర్థవంతంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..