సహెల్కి ఇ-పేమెంట్ సర్వీసుని జత చేసిన ఎంవోసీ
- March 16, 2022
కువైట్: యూనిఫైడ్ గవర్నమెంట్ అప్లికేషన్ - ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ‘సహెల్’ అధికార ప్రతినిథి యూసెఫ్ ఖాజిమ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కొత్తగా ఎలక్టరానిక్ పేమెంట్ సేవని సహెల్ యాప్ ద్వారా ప్రారంభించినట్లు తెలుస్తోంది. టెలిఫోన్ సేవలకు సంబంధించి బిల్లలు, బకాయిలు చెల్లించడానికి ఈ యాప్ వినియోగించవచ్చు. బకాయిల వివరాలు కూడా ఈ యాప్ ద్వారా తెలుస్తాయి. గత సెప్టెంబరులో ఈ యాప్ సేవలు ప్రారంభమయ్యాయి. పలు రకాల లావాదేవీలు ఎలక్ట్రానిక్ విధానంలో అత్యంత సమర్థవంతంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







