సౌదీ అరామ్కో వాటాదారులకు బోనస్ షేర్లు
- March 21, 2022
సౌదీ: సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ (సౌదీ అరామ్కో) తన వాటాదారులకు $4 బిలియన్ల విలువైన బోనస్ షేర్లను మంజూరు చేయనుంది. ఈ మేరకు అసాధారణ జనరల్ అసెంబ్లీకి డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసినట్టు ఆదివారం అరామ్కో ప్రకటించింది. ప్రతి వాటాదారుకు ప్రతి పది షేర్లకు ఒక బోనస్ షేర్ జారీ చేయనున్నారు. ఇది 2021 ఆర్థిక ఫలితాల తర్వాత అమలు చేయనున్నారు. కంపెనీ నికర ఆదాయం $110.0 బిలియన్లకు చేరుకుందని నివేదించింది. అరామ్కో నాల్గవ త్రైమాసిక డివిడెండ్ $18.8 బిలియన్లుగా ప్రకటించింది. 2022 మొదటి త్రైమాసికంలో చెల్లించనున్నట్లు అరామ్కో పేర్కొంది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







