భారత వ్యాపార దిగ్గజానికి చెందిన కంపెనీల్లో అబుధాబి సంస్థ భారీగా పెట్టుబడులు
- April 08, 2022
అబుధాబి: అబుధాబికి చెందిన అంతర్జాతీయ హోల్డింగ్స్ కంపెనీ, భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన మూడు కంపెనీల్లో 2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. బ్లూమ్బర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, 77 బిలియన్ రూపాయల్ని ఎమిరేటీ పబ్లిక్ జాయింట్ స్టాక్ ఎక్స్ఛేంజీ కంపెనీ ద్వారా సమకూర్చుకుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







