ఇండియాలోని చెన్నైకి ఎయిర్ అరేబియా అబుదాబీ కొత్త రూట్
- April 11, 2022
అబుదాబీ: ఎయిర్ అరేబియా అబుదాబీ, ఏప్రిల్ 27 నుంచి కొత్త సర్వీస్ రూట్ని భారతదేశంలోని చెన్నైకి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. చెన్నయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా ఈ విమానం వెళుతుంది. పోటీ ధరలకే ఈ విమానం అందుబాటులో వుంటుంది ప్రయాణీకులకి. చెన్నయ్ చాలా ప్రత్యేకమైన నగరమనీ, ఆ నగరానికి వున్న ప్రత్యేకతల దృష్ట్యా కొత్త సర్వీసు చాలామందికి ప్రయోజనకరంగా వుంటుందనీ, తమకూ లాభదాయకంగా వుంటుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







