ఓపెన్ హౌస్‌ను నిర్వహించిన ఇండియన్ ఎంబసీ

- May 01, 2022 , by Maagulf
ఓపెన్ హౌస్‌ను నిర్వహించిన ఇండియన్ ఎంబసీ

బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం నిన్న ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య ఓపెన్ హౌస్‌ను నిర్వహించింది. రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో కాన్సులర్, ఉద్యోగ సమస్యలను పరిష్కరించడానికి ఎంబసీలోని భారతీయ సంఘంతో నేరుగా మాట్లాడారు. చాలా గ్యాప్ తర్వాత ఓపెన్ హౌస్ ను నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా వర్చువల్ ఓపెన్ హౌస్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com