రాజు సల్మాన్కు ముగిసిన కొలొనోస్కోపీ: రాయల్ కోర్ట్
- May 09, 2022
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ కు జెడ్డాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో కొలనోస్కోపీ ప్రక్రియ ముగిసిందని, ఫలితాలు మెరుగ్గా వచ్చాయని రాయల్ కోర్ట్ తెలిపింది. రాజు కొంతకాలం విశ్రాంతి తీసుకోవడానికి ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. కింగ్ సల్మాన్ శనివారం వైద్య పరీక్షల కోసం జెడ్డాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







