పెట్రోల్ నింపేందుకు 200 ఫిల్స్ వసూలు చేయడం చట్ట వ్యతిరేకం
- May 30, 2022
కువైట్: నేషనల్ పెట్రోలియం కంపెనీ, ప్రైవేట్ ఫ్యూల్ మార్కెటింగ్ కంపెనీలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. వాహనాల్లో పెట్రోల్ నింపేందుకు 200 ఫిల్స్ వసూలు చేయడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. కాగా, ఫ్యూయల్ మార్కెటింగ్ కంపెనీ ఔలా, సెల్ఫ్ సర్వీస్ని అందుబాటులోకి తెస్తూ, ఎవరైనా స్టాఫ్ సహాయం కోరితే వారి నుంచి 200 ఫిల్స్, పెట్రోల్ నింపినందుకు వసూలు చేయడాని నిర్ణయించింది. కార్మికుల కొరతతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనదారుల నుంచి పెట్రోలు నింపేందుకు రుసుము వసూలు చేయరాదని అథారిటీస్ తేల్చి చెప్పాయి.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







