పెట్రోల్ నింపేందుకు 200 ఫిల్స్ వసూలు చేయడం చట్ట వ్యతిరేకం
- May 30, 2022
కువైట్: నేషనల్ పెట్రోలియం కంపెనీ, ప్రైవేట్ ఫ్యూల్ మార్కెటింగ్ కంపెనీలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. వాహనాల్లో పెట్రోల్ నింపేందుకు 200 ఫిల్స్ వసూలు చేయడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. కాగా, ఫ్యూయల్ మార్కెటింగ్ కంపెనీ ఔలా, సెల్ఫ్ సర్వీస్ని అందుబాటులోకి తెస్తూ, ఎవరైనా స్టాఫ్ సహాయం కోరితే వారి నుంచి 200 ఫిల్స్, పెట్రోల్ నింపినందుకు వసూలు చేయడాని నిర్ణయించింది. కార్మికుల కొరతతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనదారుల నుంచి పెట్రోలు నింపేందుకు రుసుము వసూలు చేయరాదని అథారిటీస్ తేల్చి చెప్పాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







