రేపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం
- July 24, 2022
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అటుపై 21 మంది గన్ సెల్యూట్ స్వీకరిస్తారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే ఈ వేడుకలో సోమవారం ఉదయం 10.15 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణం చేయిస్తారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రమాణస్వీకారం వేడుకకు ముందు, పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి, ఎన్నికైన రాష్ట్రపతి ఉత్సవ ఊరేగింపుతో పార్లమెంటుకు చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మంత్రి మండలి సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, పార్లమెంటు సభ్యులు , ప్రధాన పౌర, సైనిక అధికారులు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం హాజరవుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









