కరెంట్ కోత కారణాలపై విచారణ ప్రారంభం
- September 06, 2022
మస్కట్: ఒమన్ లోని సుల్తానేట్ ప్రాంతంలో సోమవారం కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. చాలా సేపు కరెంట్ పోవటంతో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయలేదు. ఐతే కరెంట్ కోతలకు సాంకేతిక సమస్యలు తలెత్తటమే కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.ఐతే దీనికి పూర్తి కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. పబ్లిక్ సర్వీస్ అథారిటీ (PSRA) అధికారులు ఇబ్రీ విద్యుత్ స్టేషన్ ను సందర్శించారు. మెయిన్ కనెక్టెడ్ నెట్ వర్క్ లో తలెత్తిన సమస్య కారణంగానే కరెంట్ సప్లయ్ తో ఇబ్బందులు తలెత్తాయని గుర్తించారు. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను విచారణాధికారులు ప్రభుత్వానికి సూచించనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







