గజల్ శ్రీనివాస్ కు లతా మంగేష్కర్ స్మృతి పురస్కార్
- September 29, 2022
పూణే: "భారత రత్న" లతా మంగేష్కర్ జన్మ దినోత్సవ సందర్భంగా మై హోమ్ ఇండియా మహారాష్ట్ర, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ ను " సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం" జ్ఞాపిక , 21,000 వేల పురస్కార పారితోషకం తో పూణే నగరంలో యశ్వంత్ రావు చవాన్ ఆడిటోరియం లో వేలాది మంది సమక్షంలో విశ్వ విఖ్యాత మరాఠీ కళాకారుడు ప్రశాంత్ దామ్లే, చేతుల మీదుగా సత్కరించి అవార్డ్ అందజేశారు.ఈ కార్యక్రమానికి సునీల్ దేవధర్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రంలో డా.గజల్ శ్రీనివాస్ లతా మంగేష్కర్ పై రాజేంద్ర నాథ్ రెహబర్, కల్నల్ తిలక్ రాజ్, రవికాంత్ అన్మోల్ రచించిన హిందీ, ఉర్దూ గజళ్ళు గానం చేసి లతాజి కి గాన నీరాజనం అందజేశారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్







