వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగంలో నియామకాలు
- June 16, 2015
వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగంలో పలు నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గల్ఫ్, యు ఏ ఈ, కువైట్ ఎన్నారై కమిటీలలో ఈ నియామకాలు జరిగాయి. గల్ఫ్ కౌన్సిల్ లీడర్షిప్ టీం కన్వీనర్ గా బి.హెచ్.ఇలియాస్ (కువైట్)ను, కువైట్ విభాగం ఎన్నారై కమిటీ కన్వీనర్ గా ఎం.బాలిరెడ్డి నియమితులయ్యారు. ఆయా దేశాల ప్రతినిధులుగా షేక్ ఫయాజ్ (కువైట్), మంత్రాల న్యామతుల్లా (సౌదీ అరేబియా), నానార్ వలీ సయ్యద్, జి.విజయ భాస్కర్ రెడ్డి (యుఏయీ), ఆనంద్ ఈద, మందల వర్జిల్ బాబు (ఖతార్), కుంతం దేవేందర్ (బహ్రెయిన్), షేక్ అల్లావుద్దీన్ (ఎమెన్) నియుక్తులుయ్యారు. వీరు కాకుండా గల్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా జీఎస్ఎస్ యెన్ రెడ్డి నియమితులయ్యారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







