కరెంట్ బిల్లులపై అదనపు రుసుం వసూలు చేయట్లేదు-మస్కట్ మున్సిపాలిటీ క్లారిటీ
- October 15, 2022
మస్కట్ : కరెంట్ బిల్లులకు అదనపు రుసుం వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై మస్కట్ మున్సిపాలిటీ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది. కరెంట్ బిల్లులకు సంబంధించి ఎలాంటి అదనపు రుసుంను వసూలు చేయటం లేదని స్పష్టం చేసింది. గతంలో అమలులో ఉన్న విధంగానే కరెంట్ బిల్లుల వసూళ్లు జరుగుతున్నాయని మస్కట్ మున్సిపాలిటీ ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ఎలాంటి అదనపు రుసుం ఛార్జ్ చేయటం లేదని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!









