కరెంట్ బిల్లులపై అదనపు రుసుం వసూలు చేయట్లేదు-మస్కట్ మున్సిపాలిటీ క్లారిటీ
- October 15, 2022
మస్కట్ : కరెంట్ బిల్లులకు అదనపు రుసుం వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై మస్కట్ మున్సిపాలిటీ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది. కరెంట్ బిల్లులకు సంబంధించి ఎలాంటి అదనపు రుసుంను వసూలు చేయటం లేదని స్పష్టం చేసింది. గతంలో అమలులో ఉన్న విధంగానే కరెంట్ బిల్లుల వసూళ్లు జరుగుతున్నాయని మస్కట్ మున్సిపాలిటీ ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ఎలాంటి అదనపు రుసుం ఛార్జ్ చేయటం లేదని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









