కరెంట్ బిల్లులపై అదనపు రుసుం వసూలు చేయట్లేదు-మస్కట్ మున్సిపాలిటీ క్లారిటీ
- October 15, 2022
మస్కట్ : కరెంట్ బిల్లులకు అదనపు రుసుం వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై మస్కట్ మున్సిపాలిటీ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది. కరెంట్ బిల్లులకు సంబంధించి ఎలాంటి అదనపు రుసుంను వసూలు చేయటం లేదని స్పష్టం చేసింది. గతంలో అమలులో ఉన్న విధంగానే కరెంట్ బిల్లుల వసూళ్లు జరుగుతున్నాయని మస్కట్ మున్సిపాలిటీ ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ఎలాంటి అదనపు రుసుం ఛార్జ్ చేయటం లేదని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
తాజా వార్తలు
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!







