కువైట్ ఒక సురక్షిత దేశం
- June 16, 2015
120 దేశాలనుండి వచ్చిన 2 మిలియన్లకు పైగా శ్రామికులు, కువేట్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలాగా కృషి చేస్తున్నారని, వారి శ్రమ అభినందనీయమని విదేశాంగశాఖ సీనియర్ అధికారి తెలిపారు.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (.ఐ. ఎల్. ఓ.) వారి అన్ని కార్యక్రమాలలో కువైట్ పాల్గోవడమే కాకుండా, వారి ప్రణాళికా కార్యక్రమం కోసం ప్రతి సంవత్సరం 3,00,000 పౌండ్లను విరాళంగా ఇస్తోందని, నిన్న .ఐ. ఎల్. ఓ మరియు ఇంటర్నేషనల్ ఆర్గనిజేషన్ ఫర్ మైగ్రేషన్ వారి ఆధ్వర్యంలో ఈశాఖవారు నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో విదేశాంగ శాఖ ఫాలోఅప్ అండ్ కొఆర్దీనేషన్ డైరక్టర్ - అంబాసిడర్ నాస్సర్ అల్ సూబైహ్ చెప్పారు. కార్మికుల నైపుణ్యాన్ని మెరుగుపర్చే దిశగా రూపొందించిన డెవాలప్మెంటు ప్రోజక్టు - "మానవ హక్కుల రంగంలో కువైట్ యొక్క ముఖ్య పాత్ర" పధకంలో ఈ శిక్షణ ఒక భాగమని ఆయన తెలిపారు.
కువైట్ డిప్లమటిక్ ఇన్స్టీట్యూషన్ డిరెక్టర్ జనరల్, రాయబారి అబ్దుల్ అజీజ్ అల్-శరేఖ్ తన ముఖ్య ప్రసంగంలో తెలిపారు.
కువైట్లో ఐ. ఓ. ఎం. మిషన్ ప్రెసిడెంట్ ఇమాన్ ఎర్కత్ మాట్లాడుతూ, దేశాల అభివృద్ధికి, వారు కార్మికుల హక్కులను గౌరవించటానికి దగ్గర సంబంధం ఉందని, ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తికి, కువైట్ సురక్షిత ఆశ్రయమని, తమ న్యాయవ్యవస్థను ఇంకా అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ సదస్సులలో నిపుణుల సహాయ సహకారాలను తీసుకుందని ఆమె వెల్లడించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







