ఖతార్లో 25.2396 కిలోల నిషేధిత పొగాకు స్వాధీనం
- November 11, 2022
దోహా: హమద్ పోర్ట్లో నిషేధిత నమిలే పొగాకును తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని మారిటైమ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. అనుమానంతో కొబ్బరి, నిమ్మకాయలతో కూడిన షిప్ మెంట్లను తనిఖీలు చేయగా.. 25.2396 కిలోల బరువున్న నిషేధిత పొగాకు వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారి తెలిపారు. గత కొన్ని వారాల్లో నిషేధిత పొగాకు స్వాధీనం చేసుకోవడం ఇది మూడోసారి. హమద్ పోర్ట్ అధికారులు నవంబర్ 7న 2,962 కిలోల నిషేధిత పొగాకు, తమలపాకులను స్వాధీనం చేసుకున్నారు. అదే పోర్ట్లో అక్టోబర్ 27న 7,000 కిలోల కంటే ఎక్కువ బరువున్న నిషేధిత పొగాకును స్వాధీనం కస్టమ్స్ విభాగం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!