ఎస్వీ రంగారావు ఎవరు.?
- November 17, 2022
నట శేఖరుడు కృష్ణ మరణంతో తొలి తరం నట శకం ముగిసిపోయింది.. అంటూ ప్రస్థావిస్తున్నారు. ఎన్టీయార్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణలను పంచ రత్నాలుగా అభివర్ణిస్తున్నారు.
అవును కాదనలేం. వీళ్లు పంచ రత్నాలే వీళ్ల తరానికి. కానీ తొలి తరం నటులు వీళ్లు మాత్రం కానే కాదు. తొలి తరం నటులు అంటే, ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య, కాంతారావు తదితరులున్నారు.
కానీ, సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తొలి తరం తొలి తరం.. అని తరచూ ప్రస్థావించడం కొందరు సీనియర్ సినీ ప్రముఖుల్ని ఆవేదనకు గురి చేస్తోంది. తొలి తరం కథా నాయకుల్లో ఎస్వీ రంగారావు అత్యంత గొప్ప నటుడు. ఆయనతో ఎవ్వరినీ పోల్చలేం.
అలాగే కాంతారావు కూడా. అయితే, ఆయన ఆర్ధికంగా చితికిపోయారు. దాంతో ఆయన వారసులు సినీ రంగంలో నిలదొక్కుకోలేకపోయారు. ప్రస్తుతం అత్యంత దయనీయమైన స్థితిలో వున్నారు ఆయన వారసులు.
తెలుగు సినీ చరిత్రని కొందరు వక్రీకరిస్తుంటారు. ఎన్టీయార్ గొప్పనటులే కాదనలేం. కానీ, అసలు నటనకు ప్రాణం పోసిన తొలి తరం నటులను మర్చిపోవడం వాళ్ల గౌరవానికి భంగం కలిగించినట్లే అవుతుందనేది గమనించాలి.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!