మొరాకో అభిమానుల కోసం 30 అదనపు విమానాలు
- December 13, 2022
రబాత్: ఫ్రాన్స్తో బుధవారం జరిగే చారిత్రాత్మక ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ కోసం మొరాకో జాతీయ విమానయాన సంస్థ ఖతార్ కు 30 అదనపు విమానాలను నడుపనున్నట్లు తెలిపింది.
"ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో జాతీయ జట్టుకు మద్దతు ఇవ్వాలనుకునే చాలా మంది మొరాకోకులను ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ కోసం ఖతార్ వెళ్లేందుకు రాయల్ ఎయిర్ మారోక్ కాసాబ్లాంకా, దోహా మధ్య ఎయిర్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేసింది" అని ఆ సంస్థ ప్రకటించింది.
మొరాకో శనివారం క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహించిన పోర్చుగల్ను 1-0తో ఓడించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ సెమీ-ఫైనల్కు అర్హత సాధించిన మొదటి ఆఫ్రికన్ లేదా అరబ్ జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు







