దోఫర్లో బ్యాంకు ఉద్యోగినిపై కత్తితో దాడి.. వ్యక్తి అరెస్ట్
- December 18, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని స్థానిక బ్యాంకులో పని చేస్తున్న మహిళా ఉద్యోగినిపై కత్తితో దాడి చేసిన పౌరుడిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ధోఫర్ గవర్నరేట్లోని స్థానిక బ్యాంకులో పని చేస్తున్న మహిళా ఉద్యోగిపై ఒక పౌరుడు కత్తితో దాడికి ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళా ఉద్యోగిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







