యూఏఈలో ఘనంగా ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు...
- December 22, 2022
యూఏఈ: యూఏఈలో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాలుగొని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను కొనియాడారు ఆయన పరిపాలన ఇదే విదంగా పదికాలాలు పాటు కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ సమతుల అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూఏఈ వైస్సార్సీపీ రిజినల్ కో-ఆర్డినేటర్ సత్తి ప్రసన్న సోమిరెడ్డి, పడాల బ్రహ్మనందరెడ్డి, తరపట్ల మోహన్, అక్రమ్, కోటేశ్వరరెడ్డి, కర్ణ, మహేష్, శివలింగరెడ్డి, నరసింహ, బాషా, షకీర్, అంజాద్, హరి, సత్య, విజయ, భూమా, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







