నకిలీ విద్యుత్ మీటర్ రీడింగ్లు.. ఇద్దరు వ్యక్తులపై విచారణ
- December 23, 2022
బహ్రెయిన్: విద్యుత్ మీటర్ రీడింగ్లను తప్పుగా చూపించినందుకు ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నట్లు బహ్రెయిన్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (ఈడబ్ల్యుఏ) వెల్లడించింది.
రీడింగ్లను రికార్డ్ చేయడానికి EWA నియమించిన ఉద్యోగులు వాస్తవ రీడింగులను బదులు ఫాల్స్ రీడింగులను తీసి సంస్థను తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు. కోర్టు రికార్డుల ప్రకారం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎలక్ట్రానిక్ రీడర్ను ఉపయోగించి మీటర్లలో తేదీలను తప్పుగా చూపించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణలు హైకోర్టు క్రిమినల్ కోర్టులో ప్రారంభమయ్యాయని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్







