యూఏఈ-అల్ సుహబ్ రహదారి మూసివేత
- January 09, 2023
యూఏఈ: యూఏఈ నుంచి ఖోర్ఫక్కన్లోని అల్ సుహబ్ రెస్ట్ ఏరియాకు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు షార్జా పోలీసులు ప్రకటించారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే విశ్రాంతి గృహానికి వచ్చిన సందర్శకులందరూ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు వరుస ట్వీట్ లలో ధృవీకరించారు. సందర్శకులను కిందకు తీసుకు వచ్చేందుకు వీలుగా రహదారిలో పడిఉన్న బండరాళ్ల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రెస్ట్ స్టాప్ 2021లో ప్రజల కోసం ప్రారంభించారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









