భారతదేశంలో కన్నుమూసిన ప్రముఖ వ్యాపారవేత్త జాన్ మాథ్యూ
- January 23, 2023
కువైట్: ప్రముఖ కమ్యూనిటీ సభ్యుడు, వ్యాపారవేత్త జాన్ మాథ్యూ భారతదేశంలో మరణించారు. ఆయనకు 84 ఏళ్లు. దాదాపు 60 ఏళ్లుగా కువైట్లో ఉన్న ఆయన గత ఏడాది ఆగస్టులో కువైట్ను విడిచి భారతదేశానికి వెళ్లారు. జాన్ మాథ్యూ 60వ దశకంలో విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖలో చేరారు. అలాగే కువైట్లోని వివిధ సంస్థల బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. NRIల కోసం కేరళ ప్రభుత్వ నోర్కా(NORKA) ప్రాజెక్ట్కి అధికారిక ప్రతినిధిగా కూడా మాథ్యూ పనిచేశారు. గత సంవత్సరం కువైట్ను విడిచిపెట్టిన తరువాత, అతను కేరళలోని ఎర్నాకులంలో రిటైర్డ్ జీవితాన్ని గడుపుతున్నాడు. జాన్ మాథ్యూకు భార్య రమణి, పిల్లలు అన్నా, సారా, మరియాలు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







