షార్జాలో అన్ని పబ్లిక్ పార్కులు మూసివేత
- January 28, 2023
యూఏఈ: దేశంలో వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో షార్జా నగరంలో అన్ని పబ్లిక్ పార్కులు మూసివేస్తున్నట్లు మునిసిపాలిటీ ప్రకటించింది. అస్థిర వాతావరణ పరిస్థితులు ముగిసే వరకు పార్కులను మూసివేస్తున్నట్లు షార్జా సిటీ మునిసిపాలిటీ తన ప్రకటనలో తెలిపింది. శుక్రవారం దేశవ్యాప్తంగా వర్షాలు సాధారణంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, వారాంతంలో వాతావరణం మెరుగయ్యే అవకాశం ఉందని NCM తెలిపింది. తీరప్రాంతం, ఉత్తరం, తూర్పు ప్రాంతాలలో పాక్షికంగా మేఘావృతమై వర్షపాతం కురుస్తుందని, కొన్ని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో పగటిపూట వర్షం పడే అవకాశం కురిసే అవకాశం ఉందని ఎన్సీఎం తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







