కువైట్లోని ఎక్స్ఛేంజ్ కంపెనీల ప్రతినిధులతో భారత రాయబారి చర్చలు
- February 07, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా తన కార్యాలయంలో కువైట్లోని ప్రధాన మనీ ఎక్స్ఛేంజ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అంబాసిడర్ ఎక్స్ఛేంజ్ హౌస్ ప్రతినిధులతో అనేక విషయాలపై చర్చించారు. ఈ ఎక్స్ఛేంజ్ కంపెనీలు కువైట్లోని భారతీయులను తిరిగి భారతదేశంలోని వారి కుటుంబాలకు అనుసంధానించే ఆర్థిక వారధి అని రాయబారి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కువైట్లోని ప్రధాన మనీ ఎక్స్ఛేంజీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







