కువైట్లోని ఎక్స్ఛేంజ్ కంపెనీల ప్రతినిధులతో భారత రాయబారి చర్చలు
- February 07, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా తన కార్యాలయంలో కువైట్లోని ప్రధాన మనీ ఎక్స్ఛేంజ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అంబాసిడర్ ఎక్స్ఛేంజ్ హౌస్ ప్రతినిధులతో అనేక విషయాలపై చర్చించారు. ఈ ఎక్స్ఛేంజ్ కంపెనీలు కువైట్లోని భారతీయులను తిరిగి భారతదేశంలోని వారి కుటుంబాలకు అనుసంధానించే ఆర్థిక వారధి అని రాయబారి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కువైట్లోని ప్రధాన మనీ ఎక్స్ఛేంజీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు
- స్టార్లింక్కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్







