కువైట్లోని ఎక్స్ఛేంజ్ కంపెనీల ప్రతినిధులతో భారత రాయబారి చర్చలు
- February 07, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా తన కార్యాలయంలో కువైట్లోని ప్రధాన మనీ ఎక్స్ఛేంజ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అంబాసిడర్ ఎక్స్ఛేంజ్ హౌస్ ప్రతినిధులతో అనేక విషయాలపై చర్చించారు. ఈ ఎక్స్ఛేంజ్ కంపెనీలు కువైట్లోని భారతీయులను తిరిగి భారతదేశంలోని వారి కుటుంబాలకు అనుసంధానించే ఆర్థిక వారధి అని రాయబారి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కువైట్లోని ప్రధాన మనీ ఎక్స్ఛేంజీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









