కువైట్లోని ఎక్స్ఛేంజ్ కంపెనీల ప్రతినిధులతో భారత రాయబారి చర్చలు
- February 07, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా తన కార్యాలయంలో కువైట్లోని ప్రధాన మనీ ఎక్స్ఛేంజ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అంబాసిడర్ ఎక్స్ఛేంజ్ హౌస్ ప్రతినిధులతో అనేక విషయాలపై చర్చించారు. ఈ ఎక్స్ఛేంజ్ కంపెనీలు కువైట్లోని భారతీయులను తిరిగి భారతదేశంలోని వారి కుటుంబాలకు అనుసంధానించే ఆర్థిక వారధి అని రాయబారి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కువైట్లోని ప్రధాన మనీ ఎక్స్ఛేంజీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







