2023 చివరికి చమురు ఉత్పత్తిని 500k బ్యారెళ్లు తగ్గించనున్న సౌదీ..!
- April 03, 2023
రియాద్: సౌదీ అరేబియా మే నుండి 2023 చివరి వరకు రోజుకు 500 వేల బ్యారెళ్ల స్వచ్ఛంద కోతను అమలు చేయనున్నట్లు ఇంధన మంత్రిత్వ శాఖ అధికారి ఆదివారం ప్రకటించారు. కొన్ని ఓపెక్(OPEC), నాన్-ఓపెక్ భాగస్వామ్య దేశాలతో కుదిరిన సమన్వయం కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022 అక్టోబరు 5న జరిగిన 33వ ఓపెక్ , నాన్- ఓపెక్ మంత్రుల సమావేశంలో ఉత్పత్తిని తగ్గించడానికి ఈ స్వచ్ఛంద కోత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చమురు మార్కెట్ స్థిరత్వానికి తోడ్పడే లక్ష్యంతో చేపట్టిన ముందుజాగ్రత్త చర్య ఇదని మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







