సముద్రంలో నిలిచిన బోట్.. నలుగురుని రక్షించిన నేవీ
- April 15, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని సముద్రంలో సాంకేతిక లోపంతో నిలిచిన పడవ నుంచి నలుగురు ఒమన్ పౌరులను ఒమన్ రాయల్ నేవీ రక్షించింది. నలుగురు పౌరులతో కూడిన ఒమానీ ఫిషింగ్ బోట్.. మస్కట్ సముద్ర ప్రాంతానికి ఈశాన్యంగా సముద్రంలో సాంకేతిక లోపంతో నిలిచిపోయినట్లు సమాచారం అందిందని, రాయల్ ఒమన్ పోలీసు కోస్ట్ గార్డ్ పోలీసుల సమన్వయంతో పరిస్థితిని పరిష్కరించి, దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ బార్కాలోని ఫిషింగ్ పోర్ట్కు పడవను తీసుకొచ్చినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) తెలిపింది.
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









