సముద్రంలో నిలిచిన బోట్.. నలుగురుని రక్షించిన నేవీ
- April 15, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని సముద్రంలో సాంకేతిక లోపంతో నిలిచిన పడవ నుంచి నలుగురు ఒమన్ పౌరులను ఒమన్ రాయల్ నేవీ రక్షించింది. నలుగురు పౌరులతో కూడిన ఒమానీ ఫిషింగ్ బోట్.. మస్కట్ సముద్ర ప్రాంతానికి ఈశాన్యంగా సముద్రంలో సాంకేతిక లోపంతో నిలిచిపోయినట్లు సమాచారం అందిందని, రాయల్ ఒమన్ పోలీసు కోస్ట్ గార్డ్ పోలీసుల సమన్వయంతో పరిస్థితిని పరిష్కరించి, దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ బార్కాలోని ఫిషింగ్ పోర్ట్కు పడవను తీసుకొచ్చినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) తెలిపింది.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









