దుబాయ్ లో 26 ఏళ్ల భారతీయ కార్మికుడొకరికి జైలు శిక్ష
- June 22, 2015మహిళల వాష్ రూములోకి తొంగిచూసిన నేరంలో దుబాయ్ లో 26 ఏళ్ల భారతీయ కార్మికుడొకరికి జైలు పాలయ్యాడు. నేరం రుజువు కావడవంతో నిందితుడికి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తైన తర్వాత తమ దేశం విడిచి వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. ఓ మసీదులోని మహిళల వాష్ రూములోకి తొంగిచూస్తూ పట్టుబడడంతో అతడపై కేసు నమోదైంది. గోడ వెనుకవైపున ఉన్న చిన్న గదిలో నుంచి వాష్ రూములోని తమను గమనిస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని 'ఖలీల్ టైమ్స్' తెలిపింది. మొదటి తప్పుగా పరిగణించి మూడు నెలల జైలు శిక్ష విధించినట్టు కోర్టు పేర్కొంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఫైర్ ఫోర్స్ "ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్" క్యాంపెయిన్
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి