హరమైన్ రైల్వే. యాత్రికులను రవాణా చేయడంలో రికార్డు
- July 03, 2023
మక్కా: హజ్ 2023 మొదటి రోజున మక్కాకు యాత్రికులను రవాణా చేయడంలో సౌదీ రైల్వే కంపెనీ (SAR) కొత్త రికార్డు సృష్టించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హజ్ సీజన్ మొదటి రోజున 33,000 మందికి పైగా హజ్ యాత్రికులను మక్కాకు తరలించడం ద్వారా హరమైన్ హై-స్పీడ్ రైల్వే రికార్డు సృష్టించింది. రైల్వే ద్వారా 129 ట్రిప్పులలో మొత్తం 33,494 మంది హజ్ యాత్రికులు ప్రయాణించారు. హరమైన్ హై-స్పీడ్ రైల్వే యాత్రికులు ఉపయోగించే అత్యంత ముఖ్యమైన రవాణా సాధనాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్