ఉష్ణోగ్రతలు పెరగడంతో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం
- July 18, 2023
కువైట్: కువైట్ లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్కు మించి పెరగడంతో విద్యుత్ వినియోగంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. దీని ఫలితంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక విద్యుత్ లోడ్ ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రికల్ లోడ్ మెజర్మెంట్ ఇండెక్స్ రికార్డు స్థాయిలో 16,370 మెగావాట్ల వినియోగ రేటుకు చేరుకుంది. గత ఏడాది అత్యధిక లోడ్ అయిన 16,180 మెగావాట్లను అధిగమించింది. సమాచార మూలాల ప్రకారం.. ప్రస్తుత వినియోగ రేట్ల పెరుగుదలకు 49 - 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే మండే ఉష్ణోగ్రతలు కారణమని విద్యుత్ రంగ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్