ఉష్ణోగ్రతలు పెరగడంతో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం
- July 18, 2023
కువైట్: కువైట్ లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్కు మించి పెరగడంతో విద్యుత్ వినియోగంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. దీని ఫలితంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక విద్యుత్ లోడ్ ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రికల్ లోడ్ మెజర్మెంట్ ఇండెక్స్ రికార్డు స్థాయిలో 16,370 మెగావాట్ల వినియోగ రేటుకు చేరుకుంది. గత ఏడాది అత్యధిక లోడ్ అయిన 16,180 మెగావాట్లను అధిగమించింది. సమాచార మూలాల ప్రకారం.. ప్రస్తుత వినియోగ రేట్ల పెరుగుదలకు 49 - 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే మండే ఉష్ణోగ్రతలు కారణమని విద్యుత్ రంగ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







