విదేశీ నౌకని డిటెయిన్ చేసిన బహ్రెయిన్
- May 16, 2016
ఇంప్లిమెంటేషన్ కోర్ట్, ఓ విదేశీ నౌక డిటెన్షన్కి ఆదేశాలు జారీ చేసింది. 300,000 డాలర్ల విలువైన షుగర్ని ఆ షిప్ డ్యామేజ్ చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. సదరు షిప్, ఓ గల్ఫ్ స్టేట్కి షుగర్ని సరఫరా చెయ్యాల్సి ఉంది. ఓ ఎక్స్పోర్ట్ కంపెనీ, ఆ షిప్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆ షిప్ నుంచి దుర్గంధం రావడంతో అధికారులు, దాన్ని బహ్రెయిన్కి తిరిగి పంపారు. విచారణ సందర్భంగా షిప్లోని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే షుగర్ డ్యామేజీ అయినట్లు గుర్తించారు. ఎక్స్పోర్ట్ కంపెనీ, ఆ షిప్పై ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యింది. జరిగిన నష్టాన్ని ఆ షిప్పింగ్ కంపెనీ నుంచి పొందాలని భావిస్తోంది ఎక్స్పోర్ట్ కంపెనీ.
తాజా వార్తలు
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!









