రక్త హీనతకు దానిమ్మ ఓ వరమే సుమా.!
- November 14, 2023
దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికీ తెలిసిందే. ఈ పండు ఎక్కువగా తింటే రక్తం పడుతుందని అంటుంటారు. నిజమే. హెమోగ్లోబిన్ సరిపడగా వుంటేనే శరీరం ఎర్ర రక్తకణాలను సక్రమంగా వృద్ధి చేయగలుగుతుంది.
ఎర్రరక్తకణాలు సరిపడా వుంటేనే శరీరం ఆరోగ్యంగా వుంటుంది. ఎర్రరక్తకణాలు వుండాల్సిన సంఖ్యలో వుంటేనే శరీరానికి అలసట, నీరసం వుండదు. కాంతివంతంగా ఆరోగ్యంగా వుంటుంది.
అందుకే రక్త హీనత రాకుండా వుండాలంటే దానిమ్మ పండును రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దానిమ్మ పండులోని ఫోలేట్, ఐరన్ ఎర్ర రక్త కణాల వృద్ధిలో బాగా తోడ్పడుతాయ్.
అలాగే, ఈ పండులోని విటమిన్ ఎ,బి,సి,కె విటమిన్లు శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లు. సో, దానిమ్మ పండును వీలైతే రోజూ లేదంటే వారంలో రెండు మూడు సార్లయినా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే, రక్త హీనత నుంచి దూరంగా వుండాలంటే ఆకుకూరల్లో పాలకూరను ఎక్కువగా తినాలని చెబుతున్నారు. పాలకూరలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది రక్త హీనత రాకుండా కాపాడుతుంది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు