ఎన్టీయార్తో ప్రియమణి అప్పుడలా.! ఇప్పుడిలా.?
- January 31, 2024‘యమదొంగ’ సినిమాలో ఎన్టీయార్, ప్రియమణి జంటగా నటించిన సంగతి తెలిసిందే. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రియమణి ఇప్పుడు ఎన్టీయార్ సినిమాలో షాకింగ్ రోల్ పోషిస్తుందని తెలుస్తోంది.
హుందా అయిన పాత్రలకు ప్రియమణి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్లతో పాటూ, కొన్ని చిన్న సినిమాల్లోనూ పెద్ద తరహా పాత్రలతో మంచి మార్కులేయించుకుంటోంది.
ఆ నేపథ్యంలోనే ఎన్టీయార్ ‘దేవర’ సినిమాలో ప్రియమణి అత్త పాత్ర పోషించనుందని ప్రచారం జరుగుతోంది. అంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్కి ఆ పాత్ర తల్లి పాత్రవుతుంది.
అంత పెద్ద తరహా పాత్రలో ప్రియమణి కనిపించే సాహసం చేస్తుందా.? అంటే ఆ పాత్రకు అంతటి ఇంపార్టెన్స్ వుంటే ప్రియమణి రిస్క్ చేసేసినా చేసేస్తుంది. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు