శినాయి (ఈజిప్టు)లో టెర్రరిస్తు దాడి: తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్ స్పీకర్
- July 02, 2015
నేడు శినాయిలో 17 మంది సైనికులను, అధికారులను బలిగొన్న టెర్రరిస్టు దాడిని, కౌన్సిల్ ఆఫ్ రెప్రజంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ ఇబ్రహీం అల్-ముల్లా తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ శాంతిభద్రతలకు భంగం కలిగించేటి ఏ రూపంలోని తీవ్రవాదాన్నైనా తిరస్కరించవలసిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
ఈజిప్టు ప్రజల మరియు నాయకత్వం యొక్క స్థిరచిత్తాన్ని తీవ్రవాద మరియు ప్రతికూల శక్తులు కదిలించలేవని ఆయన స్పష్టం చేస్తూ, తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ఈజిప్టుకు సహాయమాందిచవలసిందిగా అంతర్జాతీయ సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అటర్నీ జనరల్ హిషాయమ్ బరకత్ మృతికి చింతిస్త్తూ, వారి కుటుంబాలకు ధైర్య స్థైర్యాలు కలిగించవలసిందిగా భగవంతుని ప్రార్ధిoచారు, బాధిత కుటుంబాలకు, ప్రజలకు, ఈజిప్టు ప్రభుత్వానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







