శినాయి (ఈజిప్టు)లో టెర్రరిస్తు దాడి: తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్ స్పీకర్
- July 02, 2015
నేడు శినాయిలో 17 మంది సైనికులను, అధికారులను బలిగొన్న టెర్రరిస్టు దాడిని, కౌన్సిల్ ఆఫ్ రెప్రజంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ ఇబ్రహీం అల్-ముల్లా తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ శాంతిభద్రతలకు భంగం కలిగించేటి ఏ రూపంలోని తీవ్రవాదాన్నైనా తిరస్కరించవలసిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
ఈజిప్టు ప్రజల మరియు నాయకత్వం యొక్క స్థిరచిత్తాన్ని తీవ్రవాద మరియు ప్రతికూల శక్తులు కదిలించలేవని ఆయన స్పష్టం చేస్తూ, తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ఈజిప్టుకు సహాయమాందిచవలసిందిగా అంతర్జాతీయ సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అటర్నీ జనరల్ హిషాయమ్ బరకత్ మృతికి చింతిస్త్తూ, వారి కుటుంబాలకు ధైర్య స్థైర్యాలు కలిగించవలసిందిగా భగవంతుని ప్రార్ధిoచారు, బాధిత కుటుంబాలకు, ప్రజలకు, ఈజిప్టు ప్రభుత్వానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







