రాయబారులతో ప్రమాణం చేయించిన క్రౌన్ ప్రిన్స్ ..!
- August 28, 2024
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ తరపున, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ వివిధ దేశాలకు నియమితులైన రాయబారులతో రియాద్లో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలోఒమన్కు నియమితులైన రాయబారి ఇబ్రహీం బిన్ సాద్ బిన్ బిషన్, మౌరిటానియా రాయబారి డా. అబ్దుల్ అజీజ్ అల్-రఖాబీ, ఉక్రెయిన్కు నియమితులైన రాయబారి మొహమ్మద్ అల్-బరాకా, సైప్రస్కు నియమితులైన ఫవాజ్ అల్-షబిలి, కామెరూన్కు నియమితులై రాయబారి ఇబ్రహీం అల్-గమ్ది, ఐర్లాండ్కు రాయబారిగా నియమితులైన హసన్ అల్-జామీ, సబ్ర్కు రాయబారిగా నియమితులైన మాలి అబ్దుల్లా బిన్ సలేహ్ ప్రమాణం చేశారు. విదేశాలలో సౌదీ అరేబియా ప్రయోజనాలను కాపాడతామని, నిజాయితీ, చిత్తశుద్ధితో సేవలు అందిస్తామని రాయబారులు ప్రమాణం చేసారు. విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







