రాయబారులతో ప్రమాణం చేయించిన క్రౌన్ ప్రిన్స్ ..!
- August 28, 2024
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ తరపున, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ వివిధ దేశాలకు నియమితులైన రాయబారులతో రియాద్లో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలోఒమన్కు నియమితులైన రాయబారి ఇబ్రహీం బిన్ సాద్ బిన్ బిషన్, మౌరిటానియా రాయబారి డా. అబ్దుల్ అజీజ్ అల్-రఖాబీ, ఉక్రెయిన్కు నియమితులైన రాయబారి మొహమ్మద్ అల్-బరాకా, సైప్రస్కు నియమితులైన ఫవాజ్ అల్-షబిలి, కామెరూన్కు నియమితులై రాయబారి ఇబ్రహీం అల్-గమ్ది, ఐర్లాండ్కు రాయబారిగా నియమితులైన హసన్ అల్-జామీ, సబ్ర్కు రాయబారిగా నియమితులైన మాలి అబ్దుల్లా బిన్ సలేహ్ ప్రమాణం చేశారు. విదేశాలలో సౌదీ అరేబియా ప్రయోజనాలను కాపాడతామని, నిజాయితీ, చిత్తశుద్ధితో సేవలు అందిస్తామని రాయబారులు ప్రమాణం చేసారు. విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







