ఘనంగా బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుక.!
- September 02, 2024
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమానికి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్గా జరిగిన ఈ వేడకకు చిరంజీవి గెస్ట్గా రావడంతో పాటూ, విక్టరీ వెంకటేష్ కూడా విచ్చేశారు. అయితే, ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా విచ్చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, అల్లు అర్జున్ హాజరు కాలేదు.
అలాగే ఎన్టీయార్ కూడా ఈ వేడకలో కనిపించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓవరాల్గా చూస్తే ఈ జనరేష్ హీరోలెవ్వరూ ఈ వేడకకు హాజరు కాలేదు. కాగా, ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యనుద్దేశించి చేసిన స్పీచ్ అద్భుతంగా వుందని మాట్లాడుకుంటున్నారు.
అలాగే, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్.. ఇలా ముగ్గురు సీనియర్ హీరోలు ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు పండగలా అనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







