ఘనంగా బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుక.!
- September 02, 2024
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమానికి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్గా జరిగిన ఈ వేడకకు చిరంజీవి గెస్ట్గా రావడంతో పాటూ, విక్టరీ వెంకటేష్ కూడా విచ్చేశారు. అయితే, ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా విచ్చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, అల్లు అర్జున్ హాజరు కాలేదు.
అలాగే ఎన్టీయార్ కూడా ఈ వేడకలో కనిపించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓవరాల్గా చూస్తే ఈ జనరేష్ హీరోలెవ్వరూ ఈ వేడకకు హాజరు కాలేదు. కాగా, ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యనుద్దేశించి చేసిన స్పీచ్ అద్భుతంగా వుందని మాట్లాడుకుంటున్నారు.
అలాగే, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్.. ఇలా ముగ్గురు సీనియర్ హీరోలు ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు పండగలా అనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









