120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!
- October 07, 2024
రియాద్: 2024 మూడవ త్రైమాసికం చివరి నాటికి మొత్తం 129,634,467 తీవ్రవాద కంటెంట్లు, వివిధ ప్లాట్ఫారమ్లోని 14,516 తీవ్రవాద ఛానెల్లను తొలగించారు. ఈ మేరకు గ్లోబల్ సెంటర్ ఫర్ కంబాటింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ (ఎటిడాల్), టెలీగ్రామ్ వెల్లడించాయి. తొలగించిన వాటిల్లో ISIS, హయత్ తహ్రీర్ అల్-షామ్, అల్-ఖైదా వంటి తీవ్రవాద అనుబంధ సంస్థలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. ప్లాట్ఫారమ్లో అరబిక్లో ప్రచురించబడిన ఉగ్రవాద ప్రచారాన్ని పర్యవేక్షించడం, తొలగించడం ద్వారా ఉగ్రవాదం హింసాత్మక తీవ్రవాదాన్ని నిరోధించడం ఎదుర్కోవడం తమ లక్ష్యమని టెలికం సంస్థలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి









