120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!
- October 07, 2024
రియాద్: 2024 మూడవ త్రైమాసికం చివరి నాటికి మొత్తం 129,634,467 తీవ్రవాద కంటెంట్లు, వివిధ ప్లాట్ఫారమ్లోని 14,516 తీవ్రవాద ఛానెల్లను తొలగించారు. ఈ మేరకు గ్లోబల్ సెంటర్ ఫర్ కంబాటింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ (ఎటిడాల్), టెలీగ్రామ్ వెల్లడించాయి. తొలగించిన వాటిల్లో ISIS, హయత్ తహ్రీర్ అల్-షామ్, అల్-ఖైదా వంటి తీవ్రవాద అనుబంధ సంస్థలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. ప్లాట్ఫారమ్లో అరబిక్లో ప్రచురించబడిన ఉగ్రవాద ప్రచారాన్ని పర్యవేక్షించడం, తొలగించడం ద్వారా ఉగ్రవాదం హింసాత్మక తీవ్రవాదాన్ని నిరోధించడం ఎదుర్కోవడం తమ లక్ష్యమని టెలికం సంస్థలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









