17 మంది ఉన్న భవనంపై కూలిన బండరాయి. తప్పిన ప్రాణాప్రాయం..!!

- October 19, 2024 , by Maagulf
17 మంది ఉన్న భవనంపై కూలిన బండరాయి. తప్పిన ప్రాణాప్రాయం..!!

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని ముత్రాలోని విలాయత్‌లోని 17 మంది నివసించే నివాస భవనంపై పెద్ద బండరాయి కూలింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాప్రాయం తప్పిందని అధికారులు తెలిపారు. వెంటనే నివాసితులను అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. సమాచాంర అందగానే అథారిటీ బృందాలు ముత్రాలోని విలాయత్‌లోని నివాస భవనం వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, నివాసితులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్టు అథారిటీ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com