యూఏఈ వెదర్ అప్డేట్.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం.. ఎల్లో అలెర్ట్ జారీ..!!
- October 21, 2024
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెల్లవారుజామున 9.30 గంటల వరకు పొగమంచు పరిస్థితుల ఉంటాయని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమైన ఉంటుందని భావిస్తున్నారు. తీర ప్రాంతాల్లో తేమ స్థాయి గరిష్టంగా 90 శాతానికి, పర్వత ప్రాంతాలలో కనిష్టంగా 15 శాతానికి చేరుకుంటుందన్నారు. అదే సమయంలో తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని పేర్కొంది. అబుదాబి, దుబాయ్లలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీలకు చేరుకుంటాయని.. పర్వత ప్రాంతాలలో 17°C కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక