జజాన్ సముద్రంలో సౌదీ కుటుంబాన్ని రక్షించిన బోర్డర్ గార్డ్..
- November 04, 2024
రియాద్: జజాన్ ప్రాంతంలో బోర్డర్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు సముద్రంలో మునిగిపోతున్న సౌదీ కుటుంబాన్ని రక్షించారు. నిషేధిత ప్రాంతాల్లో ఈత కొడుతూ మునిగిపోతున్న సౌదీ పౌరుడు, అతని ఇద్దరు కుమార్తెలను రెస్క్యూ టీమ్ రక్షించింది. వారికి అవసరమైన సహాయాన్ని అందించి సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. సందర్శకులు, విహారయాత్రకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే ఈత కొట్టడం ద్వారా సముద్ర భద్రత మార్గదర్శకాలను పాటించాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ కోరింది. అత్యవసర సహాయం కోసం మక్కా,తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్కు.. కింగ్డమ్లోని ఇతర ప్రాంతాలలో 994 నంబర్ను సంప్రదించాలని డైరెక్టరేట్ ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన









