జజాన్ సముద్రంలో సౌదీ కుటుంబాన్ని రక్షించిన బోర్డర్ గార్డ్..
- November 04, 2024
రియాద్: జజాన్ ప్రాంతంలో బోర్డర్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు సముద్రంలో మునిగిపోతున్న సౌదీ కుటుంబాన్ని రక్షించారు. నిషేధిత ప్రాంతాల్లో ఈత కొడుతూ మునిగిపోతున్న సౌదీ పౌరుడు, అతని ఇద్దరు కుమార్తెలను రెస్క్యూ టీమ్ రక్షించింది. వారికి అవసరమైన సహాయాన్ని అందించి సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. సందర్శకులు, విహారయాత్రకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే ఈత కొట్టడం ద్వారా సముద్ర భద్రత మార్గదర్శకాలను పాటించాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ కోరింది. అత్యవసర సహాయం కోసం మక్కా,తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్కు.. కింగ్డమ్లోని ఇతర ప్రాంతాలలో 994 నంబర్ను సంప్రదించాలని డైరెక్టరేట్ ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







