ఖతార్ ఒల్డ్ దోహా పోర్ట్లో ఆకట్టుకుంటున్న కైట్ ఫెస్టివల్..!!
- January 21, 2025
దోహా: జనవరి 25న ముగిసే 10 రోజుల ఈవెంట్లో మూడో దశ వేదిక అయిన ఓల్డ్ దోహా పోర్ట్లో కొనసాగుతున్న ఖతార్ కైట్ ఫెస్టివల్ పెద్ద సంఖ్యలో పౌరులు, నివాసితులు, పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ ఉత్సవం సాంప్రదాయ నుండి ఆధునిక ఏరోడైనమిక్ క్రియేషన్ల వరకు అబ్బురపరిచే కైట్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. బెల్జియం, చైనా, కొలంబియా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, ఇండోనేషియా, ఐర్లాండ్, మలేషియా, స్విట్జర్లాండ్, థాయిలాండ్, కువైట్, ట్యునీషియా, టర్కియే, ఒమన్ దేశాలకు చెందిన వారు ఖతార్ వినూత్న డిజైన్ల కైట్స్ తో తరలివచ్చారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!