నిషేధిత బాటమ్ ట్రాలింగ్..230 కిలోల రొయ్యలు స్వాధీనం..!!
- May 23, 2025
మనామా: కోస్ట్ గార్డ్ నేతృత్వంలోని మారిటైమ్ సెక్యూరిటీ సపోర్ట్ పెట్రోల్స్, నిషేధిత బాటమ్ ట్రాలింగ్ పద్ధతులను ఉపయోగించి పట్టుకున్న 230 కిలోల రొయ్యలను స్వాధీనం చేసుకున్నది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నావికులను పట్టుకున్నట్టు. కోస్ట్ గార్డ్ కమాండ్ వారిపై చట్టపరమైన విధానాలు ప్రారంభించినట్లు తెలిపింది. తదుపరి చర్య కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. సముద్ర నిబంధనలను, ముఖ్యంగా పర్యావరణానికి హానికరమైన ఫిషింగ్ పద్ధతులను నిషేధించే నిబంధనలను పాటించడం ప్రాముఖ్యతను అధికారులు పునరుద్ఘాటించారు. అన్ని రకాల నావికులు చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్