ఓల్డ్ దోహా పోర్టులో 4 రోజులపాటు మారిటైమ్ ఉత్సవాలు..!!
- June 05, 2025
దోహా, ఖతార్: ఓల్డ్ దోహా ఓడరేవు ఈ ఈద్ అల్-అధా వేడుకలకు సిద్ధమవుతోంది. జూన్ 6 నుండి జూన్ 9 వరకు, నాలుగు రోజుల సముద్ర ప్రదర్శనలు, ఖతార్ సముద్రయాన వారసత్వాన్ని తెలిపేలా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ప్రతి సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు, ఖతార్ ఓడరేవు సందర్శకులను ఆకట్టుకోనుంది. ఎత్తైన స్టిల్ట్ వాకర్లు, నడిచే చెట్లు, రోలర్-స్కేటింగ్ పాత్రలు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. "ఓల్డ్ దోహా పోర్టులో ఈద్ అల్ అధా ఉత్సవాలు ప్రజలను సముద్రంతో అనుసంధానిస్తాయి" అని ఓల్డ్ దోహా పోర్ట్ ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా అన్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్