గల్ఫ్ దేశాలతో 'నమ్మకాన్ని' పునర్నిర్మించుకోవాలి..ఇరాన్కు యూఏఈ పిలుపు..!!
- June 29, 2025
యూఏఈః ఖతార్లోని అల్ ఉదీద్ సైనిక కేంద్రంపై టెహ్రాన్ మిస్సైల్స్ తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇతర గల్ఫ్ దేశాలతో విశ్వాసాన్ని పునర్నిర్మించుకోవాలని యూఏఈ దౌత్యవేత్త అన్వర్ గర్గాష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ప్రాంతంలోని దేశాలు ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా ఒక వైఖరిని తీసుకున్నాయని గుర్తుచేశారు. "పరిస్థితిని తగ్గించడానికి అన్ని అంతర్జాతీయ వేదికల ద్వారా పని చేస్తున్నాయని, అణు ఫైల్ వంటి అపరిష్కృత సమస్యల పరిష్కారానికి పిలుపునిచ్చాయని" అన్నారు.
అయినా, ఇరాన్ "సోదర దేశమైన ఖతార్ సార్వభౌమత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇది మనందరినీ ప్రభావితం చేసే చర్య.టెహ్రాన్ తన గల్ఫ్ పొరుగు దేశాలతో విశ్వాసాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది." అని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్