ఒమన్ లో విషాదం.. బస్సు బోల్తా.. డ్రైవర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- July 02, 2025
మస్కట్: ఇజ్కిలోని అల్-రుసైస్ ప్రాంతంలో జరిగిన విషాదకర బస్సు ప్రమాదంలో డ్రైవర్, ముగ్గురు పిల్లలు మృతి చెందగా, 12 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో అనేక మంది పిల్లలు ఉన్నారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. బలమైన వస్తువును ఢీకొని బస్సు బోల్తా పడిందని, దాంతోప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ పిల్లలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదం, గాయపడిన పిల్లల పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్