పెరుగుతున్న ఫేక్ మెసేజులపై GOSI హెచ్చరిక..!!
- August 02, 2025
మనామా: జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) ఎలక్ట్రానిక్ లింక్ల ద్వారా వ్యక్తిగత సమాచారం లేదా అప్డేట్ ల పేరిట అభ్యర్థించే మోసపూరిత ఫేక్ మెసేజుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ కస్టమర్లను హెచ్చరించింది. ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటనను పోస్ట్ చేసింది. మెసేజులు లేదా లింక్ల ద్వారా వ్యక్తిగత డేటాను ఎప్పుడు అడగమని తన ప్రకటనలో GOSI స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్