ఓనం వేడుకలకు సిద్ధమవుతున్న భారత ప్రవాసులు..!!
- September 04, 2025
మస్కట్: ఒమన్లోని అతిపెద్ద ఇండియన్ కమ్యూనిటీలో ఒకటైన కేరళ నుండి వచ్చిన ప్రవాసులు శుక్రవారం ఓనం ఫెస్టివల్ ను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఒక ప్రైవేట్ సంస్థ TECS తన ఉద్యోగులతో ఓనంను ఘనంగా జరుపుకుంది.
మరోవైపు మస్కట్ అంతటా డిపార్ట్మెంటల్ స్టోర్లు మరియు హైపర్మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. అయితే రెస్టారెంట్లు, ఆభరణాల దుకాణాలు మరియు భారతీయ సమాజానికి సేవలు అందించే ఇతర అవుట్లెట్లు ఓనం ఆఫర్లు మరియు ప్రమోషన్లను ప్రారంభించాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









