తొలిసారిగా కువైట్లో దేవి శ్రీ ప్రసాద్ (DSP) ప్రదర్శన..!!
- September 04, 2025
కువైట్: టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కువైట్లోని సంగీత ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 24న మన్సౌరియా స్టేడియంలో లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్నికువైట్ లోని తెలుగు కళా సమితి (TKS) నిర్వహిస్తోంది. ఇది కువైట్లో DSP తొలి ప్రత్యక్ష ప్రదర్శన. కాగా, ఈ కార్యక్రమం యొక్క అధికారిక పోస్టర్ ను ఆగస్టు 28న సాల్మియాలో స్పాన్సర్లు ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









