తొలిసారిగా కువైట్లో దేవి శ్రీ ప్రసాద్ (DSP) ప్రదర్శన..!!
- September 04, 2025
కువైట్: టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కువైట్లోని సంగీత ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 24న మన్సౌరియా స్టేడియంలో లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్నికువైట్ లోని తెలుగు కళా సమితి (TKS) నిర్వహిస్తోంది. ఇది కువైట్లో DSP తొలి ప్రత్యక్ష ప్రదర్శన. కాగా, ఈ కార్యక్రమం యొక్క అధికారిక పోస్టర్ ను ఆగస్టు 28న సాల్మియాలో స్పాన్సర్లు ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









