తొలిసారిగా కువైట్లో దేవి శ్రీ ప్రసాద్ (DSP) ప్రదర్శన..!!
- September 04, 2025
కువైట్: టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కువైట్లోని సంగీత ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 24న మన్సౌరియా స్టేడియంలో లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్నికువైట్ లోని తెలుగు కళా సమితి (TKS) నిర్వహిస్తోంది. ఇది కువైట్లో DSP తొలి ప్రత్యక్ష ప్రదర్శన. కాగా, ఈ కార్యక్రమం యొక్క అధికారిక పోస్టర్ ను ఆగస్టు 28న సాల్మియాలో స్పాన్సర్లు ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







