తొలిసారిగా కువైట్లో దేవి శ్రీ ప్రసాద్ (DSP) ప్రదర్శన..!!
- September 04, 2025
కువైట్: టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కువైట్లోని సంగీత ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 24న మన్సౌరియా స్టేడియంలో లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్నికువైట్ లోని తెలుగు కళా సమితి (TKS) నిర్వహిస్తోంది. ఇది కువైట్లో DSP తొలి ప్రత్యక్ష ప్రదర్శన. కాగా, ఈ కార్యక్రమం యొక్క అధికారిక పోస్టర్ ను ఆగస్టు 28న సాల్మియాలో స్పాన్సర్లు ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







