ఒమన్ లో భయంకరమైన రోడ్డు ప్రమాదంలో వెనుక త్రాగిన కుర్రోళ్ళు
- August 03, 2016
మస్క్యాట్: గత ఆదివారం ఉదయం రెండు విషాద రోడ్డు ప్రమాదాలలో ఐదు నిండు ప్రాణాలు గాల్లో కలవడానికి వెనుక మద్యం మరియు మాదక ద్రవ్యాల ప్రభావంతో మత్తు కల్గి ఏ విధమైన డ్రైవింగ్ లైసెన్స్ లేని ఇద్దరు 17 ఏళ్ల కుర్రోళ్ళు ఉన్నారని ఒమన్ పోలీసులు తెలిపారు.ఆ ఘోర ప్రమాదంలో యువకునికి సైతం తీవ్రమైన గాయాలు తగిలాయి కాని ఒక స్థిరమైన స్థితిలో ఉన్నాడని మా గల్ఫ్ డాట్ కామ్ కు రాయల్ ఒమన్ పోలీస్ ( రోప్) అధికారి ఒకరు తెలిపారు.చట్టబద్దంగా ఉండవలసిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న బాలుడు కావడంతో జువెనైల్ కోర్టులో విచారిస్తారని తెలిపారు .యువ మోటూరిస్టు ఒక డెలివరీ బైక్ మీద వచ్చి ఇద్దరు వ్యక్తులు డీ కొట్టి పడగొట్టాడు మరియు ఆ భయంలో అక్కడ్నించి పారిపోయాడు. రెండవ రోడ్డు ప్రమాదంలో నడిచివెళుతున్న ముగ్గురు వ్యక్తులను కారుతో వేగంగా వచ్చి బలంగా తాకినప్పుడు ఆ ముగ్గురు మరణించారు. మాదక ద్రవ్యాల మత్తులో కారుపై సరైన నియంత్రణ లేకపోవడంతో తన స్నేహితునితో పక్కన ఉండగా నడిచివెళ్లేవారిపైకి కారుని నడిపాడని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







