'రైల్'విడుదల ఖరారు
- September 12, 2016
ధనుష్, కీర్తీసురేశ్ జంటగా నటించిన 'రైల్' చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ 'యు' సర్టిఫికెట్ లభించినట్లు హీరో ధనుష్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చిత్రం విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 22న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని, 2016లో విడుదలవుతున్న తన తొలి చిత్రమిదని ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని 'తొందరి' అనే టైటిల్తో తమిళంలో విడుదల చేస్తున్నారు.
ప్రభు సోలోమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆది రెడ్డి, ఆదిత్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







