తలైవా '2.0' సెట్లో..
- January 02, 2017
సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'రోబో'కి సీక్వెల్గా శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం '2.0'. ఈ చిత్రం సెట్లో తీసిన ఒక ఫొటోను శంకర్ సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. '2.0'17.. అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2017లో అత్యంత భారీ బడ్జెట్తో విడుదలౌతోన్న చిత్రాల్లో '2.0' ఒకటి. దాదాపు రూ. 400 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్కుమార్ ప్రతినాయకుడి పాత్ర పోషించడం మరో ఆసక్తికర అంశం. .
ఇటీవల ఈ చిత్రం ఫస్ట్లుక్ను ముంబయిలో విడుదల చేశారు.
ప్రస్తుతం చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, చైనీస్ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ '2.0'కి స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







